లేటెస్ట్ న్యూస్

  • Home
  • పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ప్రమాణం చేసిన అసీఫా భుట్టో

లేటెస్ట్ న్యూస్

పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ప్రమాణం చేసిన అసీఫా భుట్టో

Apr 16,2024 | 18:53

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమార్తె అసీఫా భుట్టో జర్దారీ  జాతీయ అసెంబ్లీ సభ్యురాలి (ఎంఎన్‌ఎ) గా ప్రమాణ స్వీకారం చేశారు.…

మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో వీరేశలింగమే స్ఫూర్తి : చంద్రబాబు ట్వీట్‌

Apr 16,2024 | 13:21

అమరావతి: ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఈ…

రైతన్నలకు రైతన్నలే సాయంగా.. అన్నదాతల గొప్పమనసు..!

Apr 16,2024 | 13:17

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే…

ధనుష్‌, ఐశ్వర్య జంటకు కోర్టు నోటీసులు

Apr 16,2024 | 13:06

చెన్నై : తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ , సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ కు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు ఇచ్చింది. విడాకుల…

గ్రామంలో అతిసార – వైద్యాధికారి పరిశీలన

Apr 16,2024 | 12:57

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గపరిధిలోని, తిరుమలయ్యపల్లె పంచాయతీ, బాలు పల్లె గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య అధికారి…

కెనడా, అమెరికాకు నూజివీడు మామిడి

Apr 16,2024 | 12:37

ప్రజాశక్తి-నూజివీడు ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామం నుంచి మామిడి పండ్లు కెనడా, అమెరికాకు ఎగుమతికానున్నాయి. రైతు ఎన్‌బివి రాఘవరావు తన ఎనిమిది ఎకరాల్లో బంగినపల్లి,…

ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 | 12:23

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…

వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు

Apr 16,2024 | 12:42

ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…