లేటెస్ట్ న్యూస్

  • Home
  • సీటు కోసం బిజెపి బేరసారాలు – కాల్‌ రికార్డింగ్‌ కలకలం

లేటెస్ట్ న్యూస్

సీటు కోసం బిజెపి బేరసారాలు – కాల్‌ రికార్డింగ్‌ కలకలం

Mar 26,2024 | 20:29

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :సీటు కోసం బిజెపి బేరసారాల బండారం బయటపడింది. టిడిపి నాయకునితో బిజెపి నాయకుడు బేరసారాలు సాగిస్తున్న కాల్‌ రికార్డింగ్‌ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో…

కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉంది

Mar 26,2024 | 18:15

‘మళ్లీ కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. పెద్దగా నటన గురించి తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. కూచిపూడి డ్యాన్స్‌ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్‌ చేశాను. ఫొటోస్‌…

28న ‘మనమే’ ఫస్ట్‌ సింగిల్‌

Mar 26,2024 | 18:25

శర్వానంద్‌ నటిస్తోన్న 35వ చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాత…

రేపు ‘గేమ్‌ చేంజర్‌’.. ‘జరగండి..’ పాట విడుదల

Mar 26,2024 | 18:19

రామ్‌ చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని తాజాగా మేకర్స్‌ ఓ పోస్టర్‌…

16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం

Mar 26,2024 | 18:22

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న విడుదలౌతోంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో…

‘దేవర’ కొత్త షెడ్యూల్‌లో జాన్వీ

Mar 26,2024 | 18:12

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో వీరిద్దరూ ‘తంగం’ పాత్ర పోషిస్తున్నారు. గోవాలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో తాను పాల్గంటున్నానని జాన్వీకపూర్‌…

‘లవ్‌గురు’ ట్రైలర్‌ విడుదల

Mar 26,2024 | 18:09

విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌గురు’. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌…

Hero Nani : హీరో నానిని కలిసిన బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌

Mar 26,2024 | 18:39

హైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరో నానిని తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ మర్యాదపూర్వకంగా…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 16:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…