లేటెస్ట్ న్యూస్

  • Home
  • డీఎస్పీల బదిలీలపై.. సీఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

లేటెస్ట్ న్యూస్

డీఎస్పీల బదిలీలపై.. సీఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

Feb 4,2024 | 13:02

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల్లో వైసిపి లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై…

భువనగిరి ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Feb 4,2024 | 12:46

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గహంలో విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు వసతి గృహంలో గదిలో ఫ్యాన్‌కు…

అన్నా..ప్రౌడ్‌ ఆఫ్‌ యూ : ఎమ్మెల్సీ కవిత

Feb 4,2024 | 12:30

హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ను అభినందించిన కవిత, ఆయనకు బతుకమ్మ…

కుప్పకూలిన లాడ్జ్(వీడియో)

Feb 4,2024 | 12:12

ప్రజాశక్తి-దోర్నాల : ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారిలో వాసవి లాడ్జ్ తెల్లవారు జామున 4 గంటలకు కుప్పకూలింది. పరుచూరి సుబ్బారావుకి చెందిన మూడంతస్తుల లాడ్జి…

ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్‌ బాధ్యతలు

Feb 4,2024 | 11:55

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కె.…

ఉద్యోగినికి సిఇఒ వేధింపులు

Feb 4,2024 | 11:55

యూసుఫ్‌గూడ (హైదరాబాద్‌) : ఓ సిఇఒ మీటింగుల పేరుతో ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ వేధిస్తుండటంతో ఆమె మధురానగర్‌ పోలీసులను ఆశ్రయించి…

‘మా గురించి చెప్పు అక్కా’ : కుమారి ఫుడ్‌ స్టాల్‌ ముందు నిరుద్యోగుల నిరసన

Feb 4,2024 | 11:08

రాయదుర్గం : రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ ఐటిసి కోహినూర్‌ హోటల్‌ పక్కన ఉన్న దాసరి కుమారి ఫుడ్‌ స్టాల్‌ ముందు శనివారం నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఇటీవల…

వరికపూడిశెల జలాశయానికి నిధులు కేటాయించాలి

Feb 4,2024 | 11:01

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి‌ రాఘవులు ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ…

IND VS ENG : రెండో టెస్టు మూడో ఆట ప్రారంభం

Feb 4,2024 | 13:32

విశాఖ వేదికగా భారత్‌ – ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఆదివారం ప్రారంభమైంది. తొలి రెండు రోజులు పట్టు బిగించిన భారత్‌..…