లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉస్మానియా ఆస్పత్రి నుంచి జ్యోతి డిశ్చార్జ్‌..

లేటెస్ట్ న్యూస్

ఉస్మానియా ఆస్పత్రి నుంచి జ్యోతి డిశ్చార్జ్‌..

Feb 21,2024 | 16:44

హైదరాబాద్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. కాసేపటి క్రితమే జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.…

ఈనెల 24న తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు : టీటీడీ చైర్మన్‌

Feb 21,2024 | 16:25

తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన…

ఇండియా ఫోరంలో విభేదాలను పరిష్కరిస్తాం : శరద్‌ పవార్‌

Feb 21,2024 | 17:00

ముంబయి :   ఇండియా ఫోరంలో విభేదాలను త్వరలోనే పరిష్కరిస్తామనిఎంపి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో సీట్ల ఒప్పందం వంటి కీలక సమస్యలను పరిష్కరించేందుకు…

ఐసీసీ ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరిన యశస్వి

Feb 21,2024 | 16:19

భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి…

తండ్రైన హీరో నిఖిల్‌

Feb 21,2024 | 17:18

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరో నిఖిల్‌ తండ్రయ్యాడు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ…

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి : చంద్రబాబు 

Feb 21,2024 | 15:57

 చిత్తూరులో వితంతు మహిళ వైసీపీ మూకల దాడి ప్రజాశక్తి-మంగళగిరి : వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందని టిడిపి అధినేత  చంద్రబాబు ఆగ్రహించారు.…

ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌

Feb 21,2024 | 15:09

హైదరాబాద్‌: ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా.. లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.…

వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

Feb 21,2024 | 11:32

ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ప్రేమించాలని వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి  గ్రామానికి…

ఈనాడు ఆఫీసుపై దాడి అనాగరికం – నిందితులను కఠినంగా శిక్షించాలి

Feb 21,2024 | 11:08

ప్రజాశక్తి- కర్నూలు క్రైం/అమరావతి బ్యూరో : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై దాడి అనాగరికమని పలువురు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.…