దీవిస్ పైప్ లైన్లు తొలగించాలి
రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు… సమస్య పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తాం ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : దీవిస్ పరిశ్రమ నుండి సముద్రపులోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలని కోనపపేట మత్స్యకారులు…
రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు… సమస్య పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తాం ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : దీవిస్ పరిశ్రమ నుండి సముద్రపులోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలని కోనపపేట మత్స్యకారులు…
ప్రజాశక్తి-గుడివాడ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని…
పోలీసులకు టిడిపి-జనసేన నేతల వాగ్వాదం ప్రజాశక్తి-గుడివాడ: ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గురువారం టిడిపి, వైసిపి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గురువారం గుడివాడలో టిడిపి రా కదలిరా సభలో…
ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో…
ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ…
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి…
మంబై: ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో రన్వేపై ప్రయాణికులు భోజనం చేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సీరియస్ అయ్యింది.…
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుఝామునే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కి…
ప్రజాశక్తి-అమరావతి బూరో : విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు…