లేటెస్ట్ న్యూస్

  • Home
  • గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

లేటెస్ట్ న్యూస్

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Mar 9,2024 | 10:33

ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి…

అధ్యయనశీలి బృందాకరత్‌ : ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి

Mar 9,2024 | 10:32

బృందా జ్ఞాపకాలు ‘రీటా నేర్చిన పాఠం’ పుస్తకావిష్కరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా ఉద్యమకారిణి, ఐద్వా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకరత్‌ అధ్యయన శీలి అని…

ఇప్పటికీ జైల్లో ఉన్నట్లే అనిపిస్తోంది ! : నిర్బంధంపై ప్రొఫెసర్‌ సాయిబాబా

Mar 9,2024 | 10:28

న్యూఢిల్లీ : నిర్దోషిగా విడుదలైన తాను ఇంకా జైలు గదిలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలు న్నాయన్న…

రేపటి నుంచి గ్రూప్‌-1 హాల్‌ టికెట్లు

Mar 9,2024 | 10:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-1 హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో ఆదివారం నుంచి పొందుపరచనుంది. ఈ మేరకు కమిషనర్‌ కార్యదర్శి జె…

వెబ్‌ సమాచారం ఖతం

Mar 9,2024 | 10:16

ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పేజీలు, లింక్‌లు కనబడని వైనం వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఎస్‌బిఐ చర్చనీయాంశంగా మారిన తాజా పరిణామం న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం…

ఉన్నత విద్యలో మహిళా ప్రాతినిధ్యం తక్కువే : అఖిల భారత సర్వేలో వెల్లడి

Mar 9,2024 | 10:01

న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల ప్రవేశాన్ని పెంచేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఉన్నత విద్యా…

విశాఖలో మరో కొండకు గుండు !

Mar 9,2024 | 09:04

పనుల వెనుక సర్కారు అండీ రూ.400 కోట్ల విలువైన భూమికి టెండరు రాత్రి వేళల్లో చదును ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ నగరం చుట్టూగల…

దేశ దేశాల్లో మహిళా దినోత్సవ వేడుకలు

Mar 9,2024 | 08:55

లండన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాన వేతనం చెల్లించాలని, పునరుత్పత్తి హక్కులు, విద్య, న్యాయం, నిర్ణయం తీసుకునే ఉద్యోగాలు కల్పించాలని, ఇతర ముఖ్యమైన అవసరాలను…

నమాజు చేస్తున్నవారిపై ఢిల్లీ పోలీస్‌ దాష్టీకం

Mar 9,2024 | 08:43

కాలితో తన్నిన ఎస్‌ఐ తీవ్రంగా ఖండించిన సిపిఎం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంద్రలోక్‌ ప్రాంతంలో నమాజు చేస్తున్న వ్యక్తులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని…