లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

లేటెస్ట్ న్యూస్

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

Dec 14,2023 | 15:10

తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన యాత్రికులు 5 కంపార్టుమెంట్లలో వేచి యున్నారని టీటీడీ ఆలయ అధికారులు…

బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి

Dec 14,2023 | 14:45

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గఅహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం…

కరాచీ బేకరీలో పేలిన సిలిండర్‌.. ఆరుగురి పరిస్థితి విషమం

Dec 14,2023 | 14:33

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…

‘రాక్షస రాజా’గా రానా

Dec 14,2023 | 17:11

హైదరాబాద్‌ : ప్రముఖ హీరో రాణా ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత రానా పలు సినిమాల్లో నటించినా.. అనుకున్న స్థాయిలో…

సబ్ ట్రెజరీ ఉద్యోగి ఆత్మహత్య

Dec 14,2023 | 13:21

ప్రజాశక్తి-కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం శోభలతాదేవి కోలనీలో నివాసం ఉంటున్న గూడేపు శేఖర్ గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు స్థానిక…

రేగి పండు.. ఆరోగ్యానికి మెండు

Dec 14,2023 | 12:20

  ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో రేగిపండ్లు విరివిగా లభిస్తాయి. ఈ సీజన్‌లో దొరికే వీటిని తింటే.. ఎన్నో రోగాలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – శీతాకాలంలో…

విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

Dec 14,2023 | 12:21

ప్రజాశక్తి -విశాఖ : విశాఖపట్నం జగదాంబ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్‎లో మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన…

బాధ్యతలు స్వీకరించిన భట్టి..

Dec 14,2023 | 12:06

హైదరాబాద్‌ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.…