లేటెస్ట్ న్యూస్

  • Home
  • గవర్నర్‌ ఎదుటే అభ్యంతర పదజాలం : నోటిదురుసు ప్రదర్శించిన అధికారపక్షం

లేటెస్ట్ న్యూస్

గవర్నర్‌ ఎదుటే అభ్యంతర పదజాలం : నోటిదురుసు ప్రదర్శించిన అధికారపక్షం

Feb 6,2024 | 10:34

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ సాక్షిగా అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై దూషణలకు దిగారు. ఒకవైపు గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే అధికారపక్ష సభ్యులు…

ఆరోగ్యాన్ని పెంచే రేగుపళ్లు

Feb 6,2024 | 10:12

రేగుపండ్లు … ప్రతి ఒక్కరి బాల్యంలో చక్కని జ్ఞాపకాలుగా ముడిపడి ఉంటాయి. చలికాలం నుంచి వేసవికాలం వరకూ ఇది విరివిగా లభిస్తుంటాయి. దేశవాళీ, హైబ్రీడ్‌ రకాల్లో ఇవి…

మేడిపండు చందం – బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

Feb 6,2024 | 09:48

అమరావతి : ‘గవర్నర్‌ ప్రసంగం మేడిపండు చందంగా ఉంది. నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ది చేశామని ప్రభుత్వం చెప్పుకుం టోంది. ఎంత మంది పిల్లలను విద్యకు దూరం…

వాస్తవాలు దాచారు : ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌

Feb 6,2024 | 09:45

‘గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ది అజెండాలేదు. సంక్షేమం గురించి మాత్రమే ప్రస్తావించారు. అప్పుల గురించి ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం వాస్తవాలు దాచింది. బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమం…

అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లేదు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు

Feb 6,2024 | 09:42

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గవర్నరు ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లోపించిందని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌…

అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Feb 6,2024 | 09:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ‘బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఒక అబద్ధాల పుట్ట.. రాష్ట్రంలో…

అంకెలగారడీ

Feb 6,2024 | 09:31

అమరావతి : ‘గవర్నరు ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాల మయం. ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి గవర్నరు ద్వారా మరోసారి ప్రభుత్వం…

మాట నిలబెట్టుకున్నాం.. మళ్లీ గెలుస్తాం : మంత్రి అంబటి రాంబాబు

Feb 6,2024 | 09:27

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వైసిపి మేనిఫేస్టోను తూచా తప్పకుండా పాటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

ఆర్‌పిలకు కాలపరిమితి జిఓను రద్దు చేయాలి : ఎపి మెప్మా ఆర్‌పి ఉద్యోగుల సంఘం

Feb 6,2024 | 09:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేసే రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పి)లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడేళ్ల కాలపరిమితి జిఓను రద్దు చేయాలని…