లేటెస్ట్ న్యూస్

  • Home
  • గుండె వైద్యులు కావడమే లక్ష్యం

లేటెస్ట్ న్యూస్

గుండె వైద్యులు కావడమే లక్ష్యం

May 19,2024 | 00:00

 తెలంగాణ ఇఎపిి సెట్‌ మొదటి ర్యాంకర్‌ ప్రణీత ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : గుండె వైద్య నిపుణులు కావాలని తన ఆశయమని తెలంగాణ ఇఎపి సెట్‌లో…

తడిసిన ప్రతి గింజా కొంటాం : మంత్రి సీతక్క

May 18,2024 | 23:58

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తడిచిన ప్రతీ గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని…

టూరిస్ట్‌ బస్సులో మంటలు

May 18,2024 | 23:42

 9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్‌ : హర్యానాలోని నుV్‌ా జిల్లాలో కుండ్లి-మనేసర్‌-పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో టూరిస్ట్‌ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…

విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ

May 18,2024 | 23:37

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున…

తెలంగాణ ఎప్‌సెట్‌లో మన రాష్ట్ర విద్యార్థులకే టాప్‌ ర్యాంకులు

May 19,2024 | 00:10

 ఉత్తీర్ణతలో అమ్మాయిలదే ఆధిక్యం  ఇంజనీరింగ్‌లో జ్యోతిరాధిత్య, అగ్రికల్చర్‌లో ప్రణీత ప్రథమం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…

Thailand Open: ఫైనల్‌కు సాత్విక్‌-చిరాగ్‌

May 18,2024 | 22:01

బ్యాంకాక్‌: భారత స్టార్‌ డబుల్స్‌ జంట చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. థాయ్ లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల…

జూన్‌ 15 నుండి ముంబై-విజయవాడ సర్వీస్‌

May 18,2024 | 21:51

ప్రజాశక్తి-గన్నవరం : ఎయిరిండియా విమాన సంస్థ జూన్‌ 15 నుంచి ముంబై- విజయవాడ మధ్య విమాన సర్వీసును నడపనుంది. బోయింగ్‌ ఎ320 విమానంలో 180 మంది ప్రయాణికులు…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతాం

May 18,2024 | 21:36

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్ర బిజెపి చేస్తున్న కుట్రలను, అందుకు సహకరిస్తూ స్టీల్‌ యాజమాన్యం చేపడుతున్న చర్యలను పోరాటాలతో తిప్పికొడతామని…

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అవగాహన కల్పించండి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

May 18,2024 | 22:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవగాహన కల్పించాలని టిడిపి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి…