లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

లేటెస్ట్ న్యూస్

ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

Feb 17,2024 | 11:26

ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ…

జపాన్ హెచ్3 రాకెట్‌ విజయవంతం 

Feb 17,2024 | 11:14

కగోషిమా : సంవత్సరాలుగా ఆలస్యం అవుతూ, ఇప్పటికే రెండుసార్లు వైఫల్యం అయిన జపాన్ కొత్త ఫ్లాగ్‌షిప్ రాకెట్‌ను(హెచ్3) శనివారం(ఫిబ్రవరి 17) విజయవంతంగా ప్రయోగించింది. విఫల ప్రయత్నాల తర్వాత…

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

Feb 17,2024 | 11:11

ప్రజాశక్తి-నంద్యాల : మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు…

ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Feb 17,2024 | 11:03

విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు చింతకాని: ఖమ్మం – విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ…

రాజ్‌కోట్‌ టెస్ట్‌ నుంచి అశ్విన్‌ ఔట్‌

Feb 17,2024 | 10:45

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ ఇండియాకు గట్టి షాక్‌ తగిలింది. కీలక బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ…

‘కీడా కోలా’ నిర్మాతకు ఎస్పీ చరణ్ నోటిసులు

Feb 17,2024 | 09:48

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ద్వారా దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాన్ని పునర్నిర్మించినందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్ లకు కూడా ఎస్పీ…

ఎల్‌ఐసీ కొత్త పాలసీ వచ్చేసింది…

Feb 17,2024 | 09:30

‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్‌ఐసీ) పిల్లల కోసం ప్రత్యేకంగా ‘ఎల్‌ఐసి అమృత్‌బల్‌’ అనే కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని వ్యక్తిగత, పొదుపు, జీవిత…

ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు టెండర్లు

Feb 17,2024 | 09:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో 541 అద్దె బస్సులకు ఆర్‌టిసి యజమాన్యం టెండర్లను ఆహ్వానించింది. రెండు ఎసి స్లీపర్‌, తొమ్మిది నాన్‌ ఎసి స్లీపర్‌, 22 సూపర్‌…

‘రాజధాని ఫైల్స్‌’ చూడండి : ప్రజలకు చంద్రబాబు పిలుపు

Feb 17,2024 | 09:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి రాజధాని ఫైల్స్‌ సినిమాను చూసి వాస్తవాలను తెలుసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ముఖ్యమంత్రి స్థానంలో…