మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుపై బాంబే హైకోర్టు స్టే
ముంబయి : ప్రభుత్వ పాఠశాల ఒక కిలోమీటరు పరిధిలో ఉంటే ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్టిఇ) కింద ప్రవేశాలకు మినహాయింపు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం…
ముంబయి : ప్రభుత్వ పాఠశాల ఒక కిలోమీటరు పరిధిలో ఉంటే ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్టిఇ) కింద ప్రవేశాలకు మినహాయింపు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం…
న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. సోమవారం…
78మంది మృతి, వేలాదిమంది తరలింపు పోర్ట్ అలెగర్: దక్షిణ బ్రెజిల్ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో…
మెల్బోర్న్, చండీగఢ్ : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ హత్యతో సంబంధ ముందని భావిస్తున్న మరో ఇద్దరు భారతీయుల కోసం గాలింపు…
బెంగళూరు : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్ అధ్యక్షులు అమిత్ మాలవీయ, పార్టీ కర్ణాటక అధ్యక్షులు…
సుప్రీంను కోరిన హేమంత్ సోరెన్ న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్పై అత్యవసరంగా విచారించాల్సిందిగా జార్ఖండ్ మాజీ…
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని…
న్యూఢిల్లీ : ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అనే ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఎ విచారణ చేయాలని…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన అమేథీ, రారుబరేలీకి ఎట్టకేలకు ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. రారుబరేలీకి రాహుల్, అమేథీకి కిశోరీలాల్ శర్మలను బరిలోకి దింపింది. ఈ…