లేటెస్ట్ న్యూస్

  • Home
  • గంగవరం పోర్టు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

లేటెస్ట్ న్యూస్

గంగవరం పోర్టు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

Apr 27,2024 | 08:19

– అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి :గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులతో సమస్యల పరిష్కారం కోసం విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనర్‌ సమక్షంలో…

పెండింగ్‌లో ఆమంచి నామినేషన్‌

Apr 27,2024 | 08:14

-తెనాలిలో ఇద్దరి కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ -పలుచోట్ల ఉత్కంఠ ప్రజాశక్తి-యంత్రాంగం :బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు…

2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్‌

Apr 27,2024 | 08:09

సిబిఎస్‌ఇని కోరిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ : 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించడానికి విధివిధానాలు రూపొందించాలని…

కుల్గాంలో కిసాన్‌ మజ్దూర్‌ మెగా ర్యాలీ

Apr 27,2024 | 01:50

కుల్గాం : జమ్ము కాశ్మీర్‌లోని కుల్గాంలో శుక్రవారం కిసాన్‌ మజ్దూర్‌ మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం నాయకులు మహమద్‌ యూసఫ్‌ తరిగామి ప్రసంగించారు.…

దళిత మహిళ విడదల రజిని కిడ్నాప్‌ – హైకోర్టులో పిటిషన్‌

Apr 27,2024 | 01:09

ప్రజాశక్తి-అమరావతి :గుంటూరు పశ్చిమ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించిన ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజిని అనే ఎస్‌సి మహిళ…

తక్షణ పోలీసు సేవల కోసం ” సమర్థ్‌ ”మొబైల్‌ యాప్‌

Apr 27,2024 | 01:05

సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు…

వైసిపి పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

Apr 27,2024 | 01:02

– సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-గుడ్లూరు (నెల్లూరు జిల్లా) :ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని హిందూపురం…

ఎంవిఎస్‌ స్కూల్‌ విద్యార్ధుల ఉత్తమ ఫలితాలు

Apr 27,2024 | 00:59

ప్రజాశక్తి-గుంటూరు :ఇటీవల విడుదలైన టెన్త్‌ ఫలితాల్లో ప్రొఫెసర్‌ ఎంవిఎస్‌ కోటేశ్వరరావు మెమోరియల్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. గుంటూరు పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో ఆంధ్రా…

నియోజక వర్గాలకే మంత్రులు పరిమితం

Apr 27,2024 | 00:54

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వైసిపి అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఎవరికి వారే సొంతంగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు.…