లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉక్కుపై కేంద్రం కుట్రలు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

లేటెస్ట్ న్యూస్

ఉక్కుపై కేంద్రం కుట్రలు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Jan 25,2024 | 21:18

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతోన్న కుట్రలకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ బలవుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి…

బడేమియా ఛోటే మియా టీజర్‌ విడుదల

Jan 25,2024 | 18:31

బాలీవుడ్‌ నటులు అక్షయ్ కుమార్‌, ప్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారంనాడు చిత్ర ప్రతినిధి…

‘ఊరు పేరు భైరవకోన’ వెనక్కి వెళ్లిందా!

Jan 25,2024 | 18:29

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రవితేజ ‘ఈగల్‌’ చిత్రానికి సోలో రిలీజ్‌ ఇస్తామని ఫిలిం ఛాంబర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 9న రిలీజ్‌…

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌

Jan 25,2024 | 18:27

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ చిత్రంలో సంజయ్ దత్‌ కీలక పాత్ర చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.…

ఓటీటీలోకి ‘యానిమల్‌’

Jan 25,2024 | 18:25

రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనున్నట్లు…

దట్టమైన పొగమంచుతో రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం : ఐఎండి

Jan 25,2024 | 18:00

న్యూఢిల్లీ :   దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ (దృశ్యమాన్యత) 75వ రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం చూపవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తెలిపింది. పొగమంచు కారణంగా…

కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

Jan 25,2024 | 16:19

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది – కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Jan 25,2024 | 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌…

ఆకాశవాణిలో ‘సర్వభాషా కవి సమ్మేళనం’

Jan 25,2024 | 15:49

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం…