లేటెస్ట్ న్యూస్

  • Home
  • శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

లేటెస్ట్ న్యూస్

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Jan 12,2024 | 11:14

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మౌత్సవాలు జరగనున్నాయి.…

విశాఖ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌

Jan 12,2024 | 11:05

విశాఖ : విశాఖ రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఆ వ్యక్తి పిచ్చిచేష్టలకు ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలుపట్టాయి. రూఫ్‌టాప్‌ పైకి…

ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

Jan 12,2024 | 10:47

కొజికోడ్‌ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్‌ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌…

బస్సును ఢీకొన్న బైక్ – ఒకరు మృతి

Jan 12,2024 | 10:44

ప్రజాశక్తి-తిరుమల : ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సును ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద…

కిక్కిరిసిన “గుంటూరు కారం” థియేటర్లు

Jan 12,2024 | 10:36

ప్రజాశక్తి-గుంటూరు : “గుంటూరు కారం” రిలీజ్ సందర్భంగా తెనాలిలో పలు థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడి చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులుతో పాటు సూపర్ స్టార్…

గణతంత్ర వేడుకల్లో 16 శకటాలే ! 

Jan 12,2024 | 11:21

పలు రాష్ట్రాలకు లభించని ప్రాతినిధ్యం  వివక్ష చూపారని కేంద్రంపై కర్ణాటక, పంజాబ్‌ ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు…

ప్రజా ప్రణాళికలతో కేరళ అభివృద్ధి బాట

Jan 12,2024 | 11:04

‘కర్షక తుల్లాలి’ సభలో బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి,…

నౌకాదళంలో అదానీ డ్రోన్లు !

Jan 12,2024 | 10:52

న్యూఢిల్లీ : అదానీ గ్రూపులోని డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ విభాగం తయారు చేసిన డ్రోన్లు భారత నౌకాదళంలో చేరాయి. దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన మానవ రహిత…

బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం : యుటిఎఫ్‌ 

Jan 12,2024 | 10:06

నిరసన కార్యక్రమాలకు యుటిఎఫ్‌ పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని యుటిఎఫ్‌ వెల్లడించింది. ఈ మేరకు ఫెడరేషన్‌…