పూరి కాంగ్రెస్ అభ్యర్థిగా జై నారాయణ్ పట్నాయక్
పూరీ : ఒడిశాలోని పూరీ నియోజకవర్గానికి ఇంతకు ముందే ఖరారైన సుచరిత బదులు జై నారాయణ్ పట్నాయక్ని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన…
పూరీ : ఒడిశాలోని పూరీ నియోజకవర్గానికి ఇంతకు ముందే ఖరారైన సుచరిత బదులు జై నారాయణ్ పట్నాయక్ని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన…
ముర్షీదాబాద్ : లెఫ్ట్ఫ్రంట్, కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతోనే బెంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఎం నాయకులు తెలిపారు. లెఫ్ట్ఫ్రంట్, కాంగ్రెస్ బలపరిచిన ముర్షీదాబాద్ సిపిఎం అభ్యర్థి మహ్మద్ సలీమ్కు…
రూ.30 లక్షల తెలంగాణా మద్యం పట్టివేత ఐదుగురు నిందితుల అరెస్టు నందిగామలో గోవా మద్యం హల్చల్ ! ప్రజాశక్తి – మైలవరం/ నందిగామ : ఎన్నికల వేళ…
కుటుంబాలపై పెరిగిన రుణభారం తగ్గిపోతున్న పొదుపు మోడీ ప్రభుత్వ విధానాలే కారణం న్యూఢిల్లీ : దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు అప్పుల తిప్పలు తప్పడం లేదు.…
లక్నోపై 98పరుగుల తేడాతో కోల్కతా గెలుపు లక్నో: కోల్కతా నైట్రైడర్స్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 98పరుగుల తేడాతో…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కారల్ మార్క్స్ జయంతి సందర్భంగా వామపక్షాలు, ప్రజాసంఘాల నివాళి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మార్క్సిజం అజరామరమని, ప్రపంచవ్యాప్తంగా వర్గపోరాటాలు…
భోపాల్ : అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కించి, చంపేసిన దారుణ ఘటన బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.…
మాజీ సిఎం కిరణ్కు అసంతృప్తుల సెగ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : రాజంపేట పార్లమెంటులో రసవత్తర పోరుకు తెరలేచింది. వైసిపి తరపున పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, కూటమి…
కలవలేకపోతున్న కూటమి అభ్యర్థులు ప్రత్యర్ధుల అనైక్యతపైనే వైసిపి ఆశ కాంగ్రెస్కు తోడైన ఇండియా వేదిక బలం ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : జిల్లాలోని అనకాపల్లి లోక్సభ,…