లేటెస్ట్ న్యూస్

  • Home
  • UP : జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయవాదుల ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

లేటెస్ట్ న్యూస్

UP : జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయవాదుల ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

Apr 29,2024 | 12:54

యుపి : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు బయట సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లాయర్లు వెంటనే అగ్నిమాపక…

చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దు

Apr 29,2024 | 15:09

చోడవరం బహిరంగ సభలో సిఎం వైఎస్‌ జగన్ ప్రజాశక్తి-చోడవరం చంద్రబాబు నాయుడు జీవితమంతా మోసాల పుట్టనీ, ఆయన చేసే ఎన్నికల వాగ్ధానాలు, ప్రకటనలు పూర్తిగా మోసపూరితమని వైసిపి…

” ఈ ఎన్నికలు మాకొద్దు – రాజకీయ నాయకులకో దండం ”

Apr 29,2024 | 12:12

ప్రజాశక్తి-విజయనగరం కోట : ” ఈ ఎన్నికలు మాకు వద్దు – రాజకీయ నాయకులకో దండం ” అంటూ … విజయనగరం జిల్లాలోని భోజరాజపురం గ్రాస్తులు ఎన్నికలను…

మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు..

Apr 29,2024 | 11:55

పూతలపట్టు (చిత్తూరు) : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌ కుమార్‌ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం…

కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి

Apr 29,2024 | 11:24

తెలంగాణ : తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెప్పారు. సోమవారం ఉదయం ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…

యాంకర్‌ లాస్య ఇంట విషాదం

Apr 29,2024 | 19:01

హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌ లాస్య ఇంట విషాదం నెలకొంది. ఆమె మామ (భర్త మంజునాథ్‌ తండ్రి) మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా…

విశాఖ పోర్టుకు అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక

Apr 29,2024 | 10:16

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖ టెర్మినల్‌కు మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక వచ్చింది. లక్సరీ విభాగానికి చెందిన ‘ది వరల్డ్‌’ క్రూయిజ్‌ నౌక…

బెంగాల్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 29,2024 | 10:12

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ దక్షిణ కోల్‌కతా సిపిఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌కు మద్దతుగా భారీ…

నా రూపాన్ని కాదు.. మార్కుల్ని చూడండి : యుపి టెన్త్‌ టాపర్‌ ప్రాచీ నిగమ్‌

Apr 29,2024 | 10:07

లక్నో : యుపిలో పదవ తరగతి బోర్డ్‌ పరీక్షల్లో 98.5 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌ ఆదివారం తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆగ్రహం…