లేటెస్ట్ న్యూస్

  • Home
  • అత్తింటి వేధింపులు.. ముగ్గురి ప్రాణాలు బలి

లేటెస్ట్ న్యూస్

అత్తింటి వేధింపులు.. ముగ్గురి ప్రాణాలు బలి

Apr 3,2024 | 08:11

కరీంనగర్‌ : అత్తింటి వేధింపులు తట్టుకోలేక బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకోగా…. కుమార్తె, మనవడి మరణాన్ని చూసి మనస్తాపం చెందిన తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ…

టిడ్కో లబ్ధిదారుల ఆనందం ఆవిరి

Apr 3,2024 | 08:14

ఒక్కో ఇంటిపై రూ.7.55 లక్షల నుంచి రూ.8.55 లక్షల అప్పు గుడివాడలో లబ్దిదారులకు బ్యాంకుల నోటీసులు 7,325 మందిపై రూ.616.62 కోట్ల భారం ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి…

తప్పుడు ప్రకటనలపై తలొంచిన రాందేవ్‌ బాబా

Apr 3,2024 | 07:52

సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణ పదేపదే ఉల్లంఘనలపై ధర్మాసనం ఆగ్రహం న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత వివాదస్పద ఉత్పత్తులను తప్పుడు ప్రచారంతో జనంపై రుద్దుతున్న యోగా గురు రాందేవ్‌…

నెత్తురోడుతున్న దండకారణ్యం

Apr 3,2024 | 07:44

వేర్వేరు ఘటనల్లో 11 మంది మావోయిస్టుల కాల్చివేత ఈ ఏడాదిలో 43 మంది ఎన్‌కౌంటర్‌ (‘ప్రజాశక్తి విలేకరి- చింతూరు) : దండకారణ్యం నెత్తురోడుతోంది. రెండు వేర్వేరు సంఘటనల్లో…

కడపలో షర్మిల

Apr 4,2024 | 12:00

రాష్ట్రంలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన అలాగే ఒడిషా, బీహార్‌, బెంగాల్‌లో మరో 12 ఎంపీ స్థానాలకు కూడా ప్రజాశక్తి అమరావతి…

1,000 మందిపై చర్యలు -సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 3,2024 | 07:29

డిల్లి:ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి మందిపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తనన కలిసిన విలేకరులతో ఆయన…

బిజెపిని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యం

Apr 4,2024 | 12:07

– నామినేషన్‌ దాఖలు సందర్భంగా విజయరాఘవన్‌ తిరువనంతపురం : అత్యంత నిరంకుశంగా, ప్రజాకంటకంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని…

ఆ కేసుల పైనే దృష్టి పెట్టండి – దర్యాప్తు సంస్థలకు సిజెఐ హితవు

Apr 2,2024 | 23:06

-భారం పెరుగుతోందని వ్యాఖ్య న్యూఢిల్లీ : దేశ భద్రతతో ముడిపడిన కేసులు, జాతికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన…

పాలిటెక్నిక్‌తో ఉన్నత స్థితికి – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 2,2024 | 23:39

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) :పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా ఉన్నత స్థితికి చేరొచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్‌పి…