లేటెస్ట్ న్యూస్

  • Home
  • పరిశోధనలకు 581 కోట్లు కేటాయించిన వెనిజులా

లేటెస్ట్ న్యూస్

పరిశోధనలకు 581 కోట్లు కేటాయించిన వెనిజులా

May 26,2024 | 08:11

కారకాస్ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అనేక శాస్త్రీయ పరిశోధన ప్రాజెక్టులకు నిధులు ప్రకటించారు. వీటితో దేశంలో ఉత్పత్తిని పెంచడంపై ప్రత్యక్ష ప్రభావం చూపగల 210…

అసైన్డ్‌ భూములను కాజేసిన సిఎస్‌

May 26,2024 | 08:10

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణ పరువునష్టం దావా వేస్తా : సిఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం)/అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలో రూ.2000 కోట్ల విలువైన…

పిల్లల కోసం స్వరం పెంచుతా..!

May 26,2024 | 08:06

ముంబైలో నటుడు రణధీర్‌కపూర్‌, బబితకు జన్మించారు కరీనా. ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత (తండ్రికి తండ్రి) రాజ్‌కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటులు. కరీనా…

యుపీలో రోడ్డు ప్రమాదం – 11 మంది మృతి

May 26,2024 | 08:04

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా బస్సు ప్రయాణికులు గాయపడ్డారు.…

కౌంటింగ్‌కు అదనపు భద్రత

May 26,2024 | 08:03

56 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక డ్యూటీ  అత్యధికంగా మాచర్లకు ఎనిమిది మంది ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలింగు అనంతరం రాష్ట్రంలో హింస చేలరేగిన…

ఫ్రాన్స్‌లో స్తంభించిన విమాన సర్వీసులు

May 26,2024 | 07:59

పారిస్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సమ్మె ఓర్లి విమానాశ్రయంలో 70 శాతం సర్వీసుల రద్దు పారిస్‌ : ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు సమ్మెకు దిగడంతో శనివారం ఫ్రాన్స్‌లో…

అదనపు పని… ఆపై ‘షోకాజ్‌’

May 26,2024 | 07:55

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి నోటీసులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘం నాయకుల ఆగ్రహం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల…

‘అనంత’ దారుణ హత్య

May 26,2024 | 07:32

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలోని రెండవ రోడ్డు వద్ద దారుణ హత్య జరిగింది. నగరంలోని 2వ రోడ్ ఫ్లై ఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో…