లేటెస్ట్ న్యూస్

  • Home
  • బిజెపి సోషల్‌ మీడియా పోస్టుపై కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్‌

లేటెస్ట్ న్యూస్

బిజెపి సోషల్‌ మీడియా పోస్టుపై కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్‌

Apr 25,2024 | 07:05

బెంగళూరు : కర్ణాటక బిజెపికి అధికారిక సోషల్‌ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్‌ మేనిఫెస్టోనా’ అనే…

కర్ణాటకలో ముగిసిన ప్రచారం

Apr 25,2024 | 07:04

 రేపు 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :  రెండు, మూడు విడతల్లో కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు జరగుతున్నాయి. రెండో విడతలో మొదటగా 14 లోక్‌సభ…

సిఎంపై రాయి దాడి కేసులో నిందితుడికి 3 రోజుల కస్టడీ

Apr 25,2024 | 00:40

ప్రజాశక్తి-విజయవాడ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్‌ను మూడు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు…

‘మార్పు కోసం సిపిఎం’తో ప్రజల వద్దకు

Apr 25,2024 | 00:12

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. వైసిపి, టిడిపి అభ్యర్థులతోపాటు ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న…

వాయు కాలుష్య పరిమితులపై ఇయు కొత్త నిబంధనలు

Apr 25,2024 | 00:06

ఉల్లంఘిస్తే ఇక చట్టపరమైన చర్యలే బ్రస్సెల్స్‌ : వాయు కాలుష్య పరిమితులను విధిస్తూ యురోపియన్‌ పార్లమెంట్‌ బుధవారం కొత్త నిబంధనలు రూపొందించింది. 2030కల్లా తప్పనిసరిగా వీటిని కచ్చితంగా…

ఇజ్రాయిల్‌ పట్ల పెరుగుతున్న ఆగ్రహావేశాలు

Apr 25,2024 | 00:02

సామూహిక సమాధులపై స్వతంత్ర దర్యాప్తుకు పెరుగుతున్న డిమాండ్‌ గాజా : గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన తర్వాత నెమ్మదిగా ప్రజలు అక్కడకు…

కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారు : రాహుల్‌గాంధీ

Apr 25,2024 | 00:00

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ‘విప్లవాత్మక’ మేనిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సులో…

కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన ఉద్దేశాలు- చత్తీస్‌గఢ్‌ సభలో ప్రధాని మోడీ

Apr 24,2024 | 23:58

అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) : ప్రజల ఆస్థులు, హక్కులు హరించాలని కాంగ్రెస్‌కు ‘ప్రమాదకరమైన ఉద్దేశాలు’ ఉన్నాయని, పిట్రోడా వ్యాఖ్యలతో ఇవి బయటకు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

బరిలో 1,351 మంది

Apr 24,2024 | 23:57

– మూడో దశలో అభ్యర్థుల పోటీపై ఇసి సమాచారం – 12 రాష్ట్రాలు, యుటిలలో 95 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ : వచ్చే నెల 7న జరగబోయే…