లేటెస్ట్ న్యూస్

  • Home
  • మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

లేటెస్ట్ న్యూస్

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 | 11:56

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కి హైకోర్టు నోటీసులు

Mar 22,2024 | 11:05

తెలంగాణ : అలంపూర్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్‌ వేశారని, విజయుడి…

కేజ్రీవాల్‌ అరెస్టు దుర్మార్గం : పినరయి విజయన్‌

Mar 22,2024 | 10:55

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును కేరళ సిఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. అరెస్టు పూర్తిగా దుర్మార్గమైనదని, లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని ప్రతిపక్ష…

ఎన్నికల వేళ మాచర్లలో దాడులు

Mar 22,2024 | 10:34

మాచర్ల (పల్నాడు) : ఎన్నికల వేళ … మాచర్లలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ఎస్‌పి ని ఈసీ వివరణ అడిగిన సంగతి విదితమే. అయితే మళ్లీ…

మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ఇంట్లో భారీ చోరీ

Mar 22,2024 | 10:06

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం 2 వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డబాగార్డెన్స్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ఇంట్లో…

రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా 2 కార్లు స్వాధీనం

Mar 22,2024 | 10:00

గాజువాక (విశాఖ) : ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా … నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌…

కాసేపట్లో టిడిపి అభ్యర్థుల మూడో జాబితా ప్రకటన

Mar 22,2024 | 09:54

అమరావతి : కాసేపట్లో అభ్యర్థుల మూడో జాబితాను టిడిపి ప్రకటించనుంది. జనసేన, బిజెపితో సీట్లను టిడిపి అధినేత చంద్రబాబు ఖరారు చేసుకున్న నేపథ్యంలో … పొత్తులో భాగంగా…

పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత – దళితుల నిరసన

Mar 22,2024 | 08:54

పశ్చిమ గోదావరి జిల్లా : పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెనుగొండకు చెందిన సూర్య ఇంస్టాగ్రామ్‌ లో అంబేద్కర్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను…

జనగామలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం – ఐదుగరు విద్యార్థినిలకు అస్వస్థత

Mar 22,2024 | 08:41

జనగామ : జనగామ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. గురువారం జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు…