లేటెస్ట్ న్యూస్

  • Home
  • తీరుమారని ఇజ్రాయిల్‌

లేటెస్ట్ న్యూస్

తీరుమారని ఇజ్రాయిల్‌

Apr 17,2024 | 00:13

యుద్ధోన్మాదంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇరాన్‌కు దీటుగా బదులిస్తామన్నఆర్మీ చీఫ్‌ టెల్‌అవీవ్‌ : శాంతి, సంయమనం పాటించాలని ప్రపంచమంతా పదేపదే విన్నవిస్తున్నా ఇజ్రాయిల్‌ తీరు మారడం లేదు. గాజాలో…

ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 16,2024 | 22:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.…

సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సభలకు ప్రజలు తరలి వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక వారిని కూలీలు అని అవమానించడం తగదని సాంఘిక సంక్షేమశాఖ…

రూ.101 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల మరమ్మతులు

Apr 17,2024 | 00:27

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 1,669 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను రూ.101 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని, ఆ పనులన్నీ వారం…

సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

Apr 16,2024 | 22:21

ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…

రణదీప్‌ సూర్జేవాలేపై 48 గంటల పాటు నిషేధం

Apr 17,2024 | 00:10

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకులు రణదీప్‌ సూర్జేవాలేపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నిషేధం విధించింది. బిజెపి ఎంపి…

ధర్మవరంలో డ్రైవర్‌ దారుణహత్య

Apr 16,2024 | 21:57

ఆటో కిరాయి విషయంలో ఘర్షణ ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ రైల్వే స్టేషన్‌ సమీపంలో డ్రైవర్‌ దారుణహత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన…

వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

Apr 16,2024 | 21:55

 ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని…

బాలికపై సామూహిక అత్యాచారం

Apr 16,2024 | 21:49

ప్రజాశక్తి – అవనిగడ్డ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పుతామని చెప్పి ఓ దళిత బాలికపై ముగ్గురు…