లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

లేటెస్ట్ న్యూస్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 | 11:30

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.…

ఎపిలో మరో కొత్త రాజకీయ పార్టీ

Dec 23,2023 | 11:28

జెడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ‘భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ…

ఆర్మీవాహనంపై దాడి.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Dec 23,2023 | 11:15

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. గురువారం నలుగురు మరణించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఒకరు…

ట్రంప్‌ అనర్హత కేసులో జడ్జీలకు బెదిరింపులు

Dec 23,2023 | 11:10

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనర్హుడు అని కొలరాడో కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…

పట్టు బిగిస్తున్న భారత్‌

Dec 23,2023 | 11:11

– స్మృతి, రీచా, రోడ్రిగ్స్‌, దీప్తి అర్ధసెంచరీలు – ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్‌లో 157పరుగుల ఆధిక్యత ముంబయి: ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలజట్టు…

న్యూస్‌క్లిక్‌పై విచారణకుమరో 60 రోజుల సమయం

Dec 23,2023 | 11:09

న్యూఢిల్లీ : న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై విచారణ పూర్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు మరో 60 రోజుల సమయానికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అలాగే న్యూస్‌క్లిక్‌…

చర్మ సంరక్షణ ఇలా …

Dec 23,2023 | 11:04

చలికాలంలో చల్లగాలికి చర్మం పొడిబారుతుంది. తెల్లగా పగుళ్లు ఏర్పడతాయి. చర్మాన్ని కాపడుకునేందుకు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటితో స్నానం వద్దు : చలికాలంలో…

పిసి సర్కార్‌ ను విచారించిన ఇడి

Dec 23,2023 | 11:01

కొల్‌కతా: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్‌ (జూనియర్‌)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) శుక్రవారం విచారించింది. సర్కార్‌ను సాల్ట్‌ లేక్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఇడి అధికారులు పిన్‌కాన్‌…

ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,952.74 కోట్లు

Dec 23,2023 | 11:00

 కేంద్ర పన్నుల వాటా కింద అదనపు నిధుల్ని విడుదల చేసిన కేంద్రం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర పన్నుల్లో వాటా కింద (స్టేట్స్‌ డివల్యూషన్‌ ఫండ్స్‌) కింద…