పాకిస్థాన్ హెడ్ కోచ్గా అజహర్ మహమూద్
పాకిస్థాన్: పాకిస్థాన్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. ఈ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్కు ఆయన కోచ్గా…
పాకిస్థాన్: పాకిస్థాన్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. ఈ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్కు ఆయన కోచ్గా…
సిద్దిపేట: ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బిఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను…
సాయి హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కోదండపాణి, నురేఖ రాథోడ్ జంటగా నటించిన చిత్రం ఎస్ఐ కోదండపాణి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మేకర్లు…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : కోవిడ్-19 సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం పట్టణానికి అన్ని వసతులతో కూడిన బస్సును అందించింది. కరోనా…
మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్.రమేష్ కుమార్రెడ్డి…
దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం…
న్యూఢిల్లీ : తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్లోని…
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మఅతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది.…