లేటెస్ట్ న్యూస్

  • Home
  • హైదరాబాద్‌లో మెడికల్‌ మాఫియా.. అక్రమంగా బ్లడ్‌, సీరం, ప్లాస్మా అమ్మకం

లేటెస్ట్ న్యూస్

హైదరాబాద్‌లో మెడికల్‌ మాఫియా.. అక్రమంగా బ్లడ్‌, సీరం, ప్లాస్మా అమ్మకం

Feb 3,2024 | 14:35

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అక్రమంగా బ్లడ్‌, ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటమడుతోంది. తాజాగా ఈ ముఠాను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టుకున్నారు. సికిర…

రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌ సమావేశాలపై చర్చ..

Feb 3,2024 | 14:27

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న బడ్జెట్‌ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో…

శివబాకృష్ణ సోదరుడిని ప్రశ్నిస్తున్న ఏసీబీ

Feb 3,2024 | 14:18

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు నాలుగో రోజు విచారిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు లాకర్ల నుంచి…

ఉద్యోగుల ప్రాణాలు తీసే జ‌గ‌న్ ప్రభుత్వం

Feb 3,2024 | 14:09

ఉద్యోగులారా ఆత్మహత్యలొద్దు.. ఆత్మస్దైర్యంతో ఉండండి వైకాపా పాల‌న‌ని అంత‌మొందిద్దాం రండి టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ పిలుపు ప్రజాశక్తి-మంగళగిరి : వైకాపా నేత‌ల అవినీతి,…

రూ. 500 నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్ట్‌

Feb 3,2024 | 13:19

హైదరాబాద్‌ : రూ.500ల నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టయింది. సైబరాబాద్‌ బాలానగర్‌ పోలీసులు, అల్లపూర్‌ పోలీసులతో కలిసి ఇద్దరు అనుమానితులను పట్టుకుని.. వారి వద్ద నుంచి…

భారత రత్న ఎవరెవరికి.. ఎందుకిస్తారు?

Feb 3,2024 | 13:01

భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని…

నేను బతికే ఉన్నా : బాలీవుడ్‌ నటి పూనమ్‌

Feb 3,2024 | 12:54

ముంబయి : బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే మరణించారన్న వార్త ఆమె టీంవారు పోస్ట్‌ ద్వారా వెల్లడించినట్లు గత శుక్రవారం వార్త వైరలయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో…

సిఎం పర్యటన వేళ సిపిఎం నేతల నిర్భంధం

Feb 3,2024 | 12:33

ప్రజాశక్తి-ఏలూరు : ముఖ్యమంత్రి జగన్ ఏలూరు పర్యటన సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ.రవి, నగర కార్యదర్శి పి కిషోర్ లను స్థానిక సిపిఎం కార్యాలయంలో…

తిరుమలలో ప్రారంభమైన ధార్మిక సదస్సు

Feb 3,2024 | 12:02

ప్రజాశక్తి-తిరుమల : టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం…