లేటెస్ట్ న్యూస్

  • Home
  • పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

లేటెస్ట్ న్యూస్

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

Feb 1,2024 | 14:59

ములుగు : మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు నూప బీమా అలియాస్‌ సంజు , మచ్చకి దుల్దో అలియాస్‌ సోనీ ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ…

నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

Feb 1,2024 | 14:54

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు…

రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు ఇదే..

Feb 1,2024 | 14:22

విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ స్టేడియం వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తమ…

టీటీడీ అటవీ కార్మికుల నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం

Feb 1,2024 | 13:30

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఫలవంతం కావాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనం వద్ద తిరుపతిలోని ప్రముఖులు, రాజకీయ…

వాళ్ల కోసమే దీప్‌ ఫేక్‌ వీడియోపై మాట్లాడాను : రష్మిక

Feb 1,2024 | 13:26

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో గతేడాది సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదనకు గురయ్యారు.…

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

Feb 1,2024 | 13:16

హైదరాబాద్‌: ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరిగే హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌

Feb 1,2024 | 13:06

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ నేరుగా…

ఐలు నిరాహార దీక్షకు సిపిఎం మద్దతు(లైవ్)

Feb 1,2024 | 12:55

ప్రజాశక్తి-విజయవాడ : ఏపి భూ హక్కుల చట్టం-2022ని రద్దు చేయాలని విజయవాడలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిపిఎం రాష్ట్ర…

గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

Feb 1,2024 | 12:32

కచ్‌ (గుజరాత్‌) : గుజరాత్‌లో కచ్‌ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ…