లేటెస్ట్ న్యూస్

  • Home
  • పాక్‌లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం

లేటెస్ట్ న్యూస్

పాక్‌లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం

Mar 4,2024 | 11:22

పెషావర్‌ : పాకిస్తాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…

జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు

Mar 4,2024 | 11:18

కొండచరియలు విరిగిపడి తల్లీబిడ్డల దుర్మరణం పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి,…

పరిచయం లేని మహిళను అలా పిలిస్తే లైంగికంగా వేధించినట్లే : కలకత్తా హైకోర్టు

Mar 4,2024 | 11:10

కోల్‌కతా : మహిళలను నోటికొచ్చినట్టు పిలిస్తే జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని కలకత్తా హైకోర్టు హెచ్చరించింది. మహిళలతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని…

మూడెకరాల భూమి కోసం.. తల్లిదండ్రులపై ఓ కొడుకు ధాష్టీకం

Mar 4,2024 | 11:00

ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…

ఆయిల్‌పామ్‌ వైపు మొగ్గు !

Mar 4,2024 | 10:50

ఏడాదిలో 23 వేల ఎకరాల్లో పెరిగిన సాగు ధర నిలకడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా నిలబడాలంటున్న రైతులు ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆయిల్‌పామ్‌ సాగు…

బిజెపిని ఓడిస్తేనే ‘ఉక్కు’కు రక్షణ

Mar 4,2024 | 10:43

విశాఖలో మహాపాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని,…

స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 | 10:36

ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…

శంకర్‌పల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Mar 4,2024 | 10:33

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…

బిజెపిలో గడబిడ

Mar 4,2024 | 10:29

పోటీ చేయబోనన్న భోజ్‌పురి స్టార్‌ పవన్‌సింగ్‌ రాజకీయాల నుంచి తప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌ న్యూఢిల్లీ : బిజెపి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి 24…