పాక్లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం
పెషావర్ : పాకిస్తాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…
పెషావర్ : పాకిస్తాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…
కొండచరియలు విరిగిపడి తల్లీబిడ్డల దుర్మరణం పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి,…
కోల్కతా : మహిళలను నోటికొచ్చినట్టు పిలిస్తే జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని కలకత్తా హైకోర్టు హెచ్చరించింది. మహిళలతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని…
ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…
ఏడాదిలో 23 వేల ఎకరాల్లో పెరిగిన సాగు ధర నిలకడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా నిలబడాలంటున్న రైతులు ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆయిల్పామ్ సాగు…
విశాఖలో మహాపాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్, ఉక్కునగరం విలేకరులు : కేంద్రంలో బిజెపిని,…
ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…
పోటీ చేయబోనన్న భోజ్పురి స్టార్ పవన్సింగ్ రాజకీయాల నుంచి తప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ : బిజెపి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి 24…