వైసిపి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి…
యుపిఐ సాంకేతికతను మరింత విస్తరించాలని ఆర్బిఐ నిర్ణయించింది. తాజాగా నగదు డిపాజిట్లను సైతం యుపిఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బిఐ…
స్పష్టం చేసిన ఐఎంఎఫ్ కృష్ణమూర్తి సుబ్రమణియన్కు షాక్ వాషింగ్టన్ : భారత వృద్థి అంచనాలను అమాంతం పెంచి మోడి ప్రభుత్వానికి స్వామి భక్తిని చాటాలని భావించిన ఐఎంఎఫ్…
న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.350 కోట్లు (42 మిలియన్ డాలర్లు) విలువైన రుణ నిబంధనలను…
తమిళ దర్శకుడు అట్లీ నిర్మాతగా టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్తో పాన్ ఇండియా సినిమా తీయబోతున్నారు. రాజారాణీ చిత్రంతో దర్శకుడుగా తన ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. ఆ…
రష్మిక మందన్న, దీక్షిత్శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్…
తమిళ హీరో రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆయనకు ఇది…
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిడ్కో కాలనీల వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ…
ప్రజాశక్తి -కోట (తిరుపతి జిల్లా) : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగు తూనే ఉన్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లాలో 22 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. కోట…