లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స

లేటెస్ట్ న్యూస్

ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స

Jan 7,2024 | 12:51

‘అవేక్‌ క్రానియోటమీ’ చికిత్స విధానంలో కణితి తొలగింపు మెలకువతో ఉండి బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్న 5 ఏళ్ల బాలిక ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన…

విద్యుత్‌ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి:యుఈఈయు

Jan 7,2024 | 12:13

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : విద్యుత్‌ ఉద్యోగుల, కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, స్ట్రగుల్డ్‌…

కాబూల్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Jan 7,2024 | 12:06

కాబుల్‌ :కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్‌-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్‌ మోడల్‌గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి కాబూల్‌ పోలీసు అధికార ప్రతినిధి…

గుండెపోటుతో తల్లి మృతి.. 5 రోజులుగా మృతదేహంతో ఇంట్లోనే కొడుకు..

Jan 7,2024 | 11:56

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు…

ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు.. సెలవులు పొడిగింపు

Jan 7,2024 | 12:20

 న్యూఢిల్లీ :  ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌ సగటు కంటే ఓ డిగ్రీ ఎక్కువ.…

విశ్వజనీనమైన సంస్కృతి ఏదీ లేదు

Jan 7,2024 | 11:03

‘ప్రజా సంస్కృతి’ పుస్తకావిష్కరణలో రాఘవులు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : విశ్వజనీనమైన సంస్కృతి ఏదీ లేదని, సంస్కృతి అనేది ఆయా ప్రాంతాలకు పరిమిత మైన విషయమని…

ఇజ్రాయిల్‌ మారణకాండ

Jan 7,2024 | 10:38

ఖాన్‌ యూనిస్‌లో ఇంటిపై దాడి : 22మంది పాలస్తీనియన్ల మృతి  ప్రధాన బాధితులు చిన్నారులేనన్న యునిసెఫ్‌ ఇజ్రాయిల్‌ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్‌ దాడులు గాజా :…

ఆ నెత్తుటి కూడు మాకొద్దు 

Jan 7,2024 | 10:32

  పాలస్తీనీయుల పక్షానే మేము కేంద్రానికి తేల్చి చెప్పిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య న్యూఢిల్లీ : గాజాలో రక్తపుటేరులు పారిస్తూ, పెద్దయెత్తున మారణ హౌమం సృష్టిస్తున్న…

ఏడేళ్ల కనిష్టానికి స్టార్టప్‌ నిధులు

Jan 7,2024 | 10:27

గతేడాది 73 శాతం పతనం న్యూఢిల్లీ : భారతీయ స్టార్టప్‌లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మోడి ప్రభుత్వానికి కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలు ఇప్పించడంలో ఉన్న ఆసక్తి.. చిన్న…