లేటెస్ట్ న్యూస్

  • Home
  • మళ్లీ వైసిపిదే అధికారం -రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ

లేటెస్ట్ న్యూస్

మళ్లీ వైసిపిదే అధికారం -రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ

May 21,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చేసిన అభివృద్ధిని చూపించి ఓటు అడిగిన ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని, ప్రధాని మోడీ కూడా అభివృద్ధి చూపకుండా రామాలయం, మైనార్టీలను బూచిగా చూపి…

తిరుమలకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 21,2024 | 22:35

– టిటిడి అధికారులు ఘన స్వాగతం ప్రజాశక్తి -తిరుమల :శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి నగర్‌లోని…

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు- దేవినేని ఉమామహేశ్వరరావు

May 21,2024 | 22:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీని జగన్‌ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎం…

పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై ఆర్‌ఓలకు ఇసి సరైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలి

May 21,2024 | 22:05

అడిషనల్‌ సిఇఓకు టిడిపి వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై ఆర్‌ఓలకు ఇసి సరైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల…

అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు తులసి హఠాన్మరణం

May 21,2024 | 21:58

– పలువురు సంతాపం ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా అధ్యక్షులు వై.తులసి (50) సోమవారం…

వైభవంగా గంగమ్మ జాతర

May 21,2024 | 21:55

– మొక్కులు చెల్లించుకున్న యాత్రికులు, రాజకీయ నేతలు ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా జరిగింది. మొక్కులు తీర్చుకునేందుకు యాత్రికులు పెద్ద…

తెలంగాణ ఈసెట్‌లో సిక్కోలు వాసికి స్టేట్‌ ఫస్ట్‌

May 21,2024 | 21:50

ప్రజాశక్తి – కొత్తూరు (శ్రీకాకుళం) :తెలంగాణ ఈాసెట్‌ పరీక్షలో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన…

‘కౌన్సిల్‌- కమిషన్‌’ వాడటం చట్టవిరుద్ధం – పౌరసరఫరాలశాఖ

May 21,2024 | 21:43

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వినియోగదారుల స్వచ్చంద సంస్ధలు , సంస్థలు తమ సంస్థ పేరులో కౌన్సిల్‌, కమిషన్‌ అనే పదాలను ఉపయోగించడం చట్ట విరుద్ధమని రాష్ట్ర…

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

May 21,2024 | 21:40

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వారి సహనాన్ని పరీక్షిస్తే స్టీల్‌ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని…