అనంతపురం సభతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం : సాకే శైలజనాథ్
ప్రజాశక్తి-అనంతపురం : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్…
ప్రజాశక్తి-అనంతపురం : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్…
హైదరాబాద్: తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్…
హైదరాబాద్: మేడారం మహా జాతరకు తరలివచ్చే యాత్రికుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…
హైదరాబాద్: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్నగర్లోని…
హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని మాసబ్ట్యాంక్…
హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతఅత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించారు.…
నాగర్కర్నూల్ : ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి…
హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మౌత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.…
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటూ.. ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కుమారి ఫుడ్కోర్టుకు సంబంధించి పలు…