రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతిపురం బెల్హం అగ్రహారానికి చెందిన విశ్రాంత…
విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతిపురం బెల్హం అగ్రహారానికి చెందిన విశ్రాంత…
నల్లగొండ : నల్లగొండను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం…
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు…
హైదరాబాద్: తెలంగాణ ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్పైనా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. షకీల్…
విజయవాడ: కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందని…
ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య…
ఇంటర్నెట్డెస్క్ : దానిమ్మ గింజలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా…
ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై : సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలను మంత్రి ఉదయనిధి స్టాలిన్ అలంగానల్లూరులో ప్రారంభించారు.…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరింది. విజయవాడలో అంగన్వాడీల నిరవధిక…