లేటెస్ట్ న్యూస్

  • Home
  • విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

లేటెస్ట్ న్యూస్

విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Jan 5,2024 | 12:18

విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్‌ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు.…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Jan 5,2024 | 12:07

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలంటూ … హైవేపై ధర్నా

Jan 5,2024 | 11:51

తాడిపత్రి (అనంతపురం) : వైఎస్సార్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌ పై దాడి చేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ……

విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Jan 5,2024 | 11:16

రాహుల్‌ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…

‘మొహల్లా క్లినిక్‌‘ లపై సిబిఐ విచారణకు ఆదేశం

Jan 5,2024 | 11:17

న్యూఢిల్లీ  :   ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్‌ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆస్పత్రుల్లోని పరీక్షా…

నెతన్యాహు వైదొలగాలి : ఇజ్రాయిల్‌వ్యాప్తంగా పలు నగరాల్లో వేలాదిమంది ప్రదర్శనలు

Jan 5,2024 | 11:12

టెల్‌ అవీవ్‌ : గాజాపై గత మూడు మాసాలుగా దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును తక్షణమే పదవి నుండి వైదొలగాలంటూ వేలాదిమంది ఆందోళనకారులు డిమాండ్‌…

జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖత ?

Jan 5,2024 | 11:08

లండన్‌ : అనూహ్యమైన రీతిలో ఆరు రోజుల పాటు సమ్మెను చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖంగా వుందని ఎన్‌హెచ్‌ఎస్‌ నేత సూచనప్రాయంగా…

మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 | 11:03

వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…

రక్తం అమ్మకానికి కాదు : కేంద్రం 

Jan 5,2024 | 10:54

న్యూఢిల్లీ :   రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…