లేటెస్ట్ న్యూస్

  • Home
  • జనాన్ని చూసి ఓర్వలేకే వైసిపి దాడులు : టిడిపి

లేటెస్ట్ న్యూస్

జనాన్ని చూసి ఓర్వలేకే వైసిపి దాడులు : టిడిపి

May 14,2024 | 21:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలింగ్‌ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేని జగన్‌, అతని గ్యాంగ్‌ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు,…

సొంత కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు

May 14,2024 | 20:54

 గవర్నరుకు చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను సిఎం జగన్‌ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని, తక్షణమే దీనిని నిలుపుదల చేయాలని గవర్నరు అబ్దుల్‌…

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసటీ కేసు

May 14,2024 | 20:50

ప్రజాశక్తి – చాపాడు (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిపై మంగళవారం కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా ఆయన అనుచరులు 11…

తలకు దెబ్బ తగిలి ఉపాధి కార్మికురాలు దుర్మరణం

May 14,2024 | 20:44

ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఉపాధి పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఉపాధి కార్మికురాలు దుర్మరణం చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా…

20న ‘కన్నప్ప’ టీజర్‌ విడుదల

May 14,2024 | 19:55

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు…

కల్కిలో దీపికా డబ్బింగ్‌ పూర్తి

May 14,2024 | 19:40

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. హీరోయిన్‌ దీపికా పదుకొనే తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న…

‘ఆ పిల్ల కనులే..’ పాట విడుదల

May 14,2024 | 19:20

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతోంది. ‘ఆ పిల్ల కనులే..’…

హాలీవుడ్‌ ‘డ్యూన్‌’ వెబ్‌ సిరీస్‌లో టబు

May 14,2024 | 19:06

టబు ప్రతిష్టాత్మకమైన డ్యూన్‌ : ప్రాఫెసీ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించనున్నారు. ‘డ్యూన్‌: ప్రాఫెసీ’లో టబు పాత్రను వెల్లడిస్తూ ఆంగ్ల మ్యాగజైన్‌ కథనాన్ని ప్రచురించింది. ‘ఇందులో సిస్టర్‌…

వినియోగదారుల డిమాండ్‌ : ఐదేళ్లలో డైమండ్‌, బంగారు ఆభరణాలు పెరిగిన దిగమతులు

May 14,2024 | 19:01

మన దేశంలో గత ఐదేళ్లలో లగ్జరీ వస్తువులకు డిమాండ్‌ బాగా పెరిగింది. వినియోగదారుల డిమాండ్‌ మేరకు డైమండ్‌, రత్నాల ఆభరణాలు, వస్త్ర వ్యాపార రంగంలోనూ దిగుమతులు పెరిగాయని…