లేటెస్ట్ న్యూస్

  • Home
  • సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌

లేటెస్ట్ న్యూస్

సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌

Mar 31,2024 | 13:29

న్యూఢిల్లీ   :    జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. శనివారం…

విమానం ఆలస్యమైందని ఫిర్యాదు – ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం

Mar 31,2024 | 13:19

ముంబయి : విమానం ఆలస్యమైందని ఓ ప్రయాణీకుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు … ఆ వినియోగదారుడికి రూ.85 వేల పరిహారాన్ని చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు…

అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు

Mar 31,2024 | 13:13

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని…

యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Mar 31,2024 | 13:06

కర్నాటక : కర్నాటకలోని తుమూకూరు జిల్లాలో యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హాసన్‌కు…

కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు తప్పిన పెను ప్రమాదం

Mar 31,2024 | 12:18

యాదాద్రి (తెలంగాణ) : యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్‌ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన…

అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తెస్తాం : లోకేశ్‌

Mar 31,2024 | 11:43

అమరావతి : టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మైనింగ్‌ విభాగంపై విచారణ…

సెక్యూరిటీల వేలంద్వారా రూ.66,900 కోట్ల రుణం

Mar 31,2024 | 11:12

ఈ ఏడాదికి ముగిసిన వేలం ప్రక్రియ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 66,900 కోట్ల…

అరుణాచల్‌లో 10 స్థానాల్లో బిజెపికి ఏకగ్రీవం : 50 స్థానాల్లోనే పోటీ

Apr 4,2024 | 12:15

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…

19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

Apr 4,2024 | 12:15

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ను నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోలింగ్‌…