లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా : నాగబాబు

లేటెస్ట్ న్యూస్

ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా : నాగబాబు

Mar 1,2024 | 08:25

సోషల్‌ మీడియా వేదికగా నటుడు నాగబాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను…

హాలీవుడ్‌కు ‘దృశ్యం’ : తొలి భారతీయ చిత్రంగా రికార్డు

Mar 1,2024 | 08:25

తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’. ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రీమేక్‌లలో…

ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి

Mar 1,2024 | 08:24

ప్రియదర్శి హీరోగా మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీ దేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రూపాకొడువాయుర్‌ హీరోయిన్‌గా…

సెట్స్‌పైకి ధృవ్‌ కొత్త చిత్రం

Mar 1,2024 | 08:24

తమిళ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో…

కొత్త కాన్సెప్ట్‌తో ‘స్వాగ్‌’ గ్లింప్స్‌

Mar 1,2024 | 08:23

శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘స్వాగ్‌’. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ని చిత్రబృందం విడుదలచేసింది. ఈ గ్లింప్స్‌లో అడవిలో జంతువులు…

హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న ‘దృశ్యం’

Feb 29,2024 | 18:16

ఇంటర్నెట్‌డెస్క్‌ : మలయాళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మూవీ ‘దృశ్యం’. మోహన్‌లాల్‌, మీనా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రీమేక్‌లు తెరకెక్కి…

త్వరలో తల్లిదండ్రులు కానున్న దీపికా-రణవీర్‌ దంపతులు

Feb 29,2024 | 17:04

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ జంట రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనేలు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ జంట సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. సెప్టెంబర్‌లో…

మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు

Feb 29,2024 | 16:27

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని…

మార్చి 4న బనగానపల్లెలో సీఎం జగన్‌ పర్యటన

Feb 29,2024 | 16:18

నంద్యాల: నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని…