లేటెస్ట్ న్యూస్

  • Home
  • 939 నామినేషన్లు తిరస్కరణ -ముఖేష్‌కుమార్‌మీనా

లేటెస్ట్ న్యూస్

939 నామినేషన్లు తిరస్కరణ -ముఖేష్‌కుమార్‌మీనా

Apr 28,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పరిశీలన ప్రక్రియ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 శాసనసభ స్థానాలకు సంబంధించి 939 నామినేషన్లు తిరస్కరించి, 2,705 నామినేషన్లను ఆమోదించినట్లు…

6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం

Apr 28,2024 | 07:12

ఇండోనేషియలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్‌…

నవాజ్‌ షరీఫ్‌కే పార్టీ పగ్గాలు!

Apr 28,2024 | 07:00

లాహోర్‌ : మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) నేత నవాజ్‌ షరీఫ్‌ వచ్చే నెల 11న తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆయనను…

జయరాజన్‌పై ఆరోపణలు అర్థరహితం : పినరయి విజయన్‌

Apr 28,2024 | 06:57

తిరువనంతపురం : ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఇ.పి.జయరాజన్‌పై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. బిజెపి నేత ప్రకాష్‌…

ఒకటిన ఇళ్ల వద్దకే పింఛన్లు

Apr 28,2024 | 06:55

గవర్నర్‌, సిఎస్‌లను కోరిన కూటమి నేతలు  సిఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక పింఛన్లను 1వ తేదినే లబ్ధిదారులకు ఇంటివద్ద అందించేలా చర్యలు తీసుకోవాలని…

బిజెపి దివాళాకోరుతనం- అఖిలేష్‌ యాదవ్‌

Apr 28,2024 | 02:20

ఢిల్లీ : ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్‌ సభ ఎన్నికల్లో బిజెపి కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్‌పి)…

అమేథీ నుంచి రాహుల్‌, రాయబరేలి నుంచి ప్రియాంక!

Apr 28,2024 | 01:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి రాహుల్‌గాంధీని, రాయబరేలి నుంచి ప్రియాంకగాంధీని పోటీకి నిలపాలని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రతిపాదించగా, వారిద్దరూ అంగీకరించారు. ఈ అంశంపై…

ఇజ్రాయిల్‌ ప్రతిపాదనపై స్పందిస్తాం

Apr 28,2024 | 01:51

హమాస్‌ వెల్లడి గాజా దాడుల్లో 32మంది మృతి గాజా : గాజాలో కాల్పుల విరమణపై తాము తాజాగా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్‌ నుండి ప్రతిస్పందన అందిందని హమాస్‌…

రాజంపేట కూటమిలో అసమ్మతి సెగ

Apr 28,2024 | 01:34

-కిరణ్‌కుమార్‌రెడ్డికి టిడిపి ఓట్లబదలాయింపుపై సందేహాలు ప్రజాశక్తి – కడప ప్రతినిధి:రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున బిజెపి అభ్యర్థిగా…