లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘రా కదలిరా సభ‘లో కిందపడబోయిన చంద్రబాబు

లేటెస్ట్ న్యూస్

‘రా కదలిరా సభ‘లో కిందపడబోయిన చంద్రబాబు

Jan 29,2024 | 16:36

ప్రజాశక్తి- రాజమండ్రి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రిలో  రా కదలిరా సభలో  స్టేజీపై నుండి  కింద పడబోయాడు. అయితే  అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది…

సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

Jan 29,2024 | 16:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…

ప్రేమా మజాకా..! : ప్రియురాలి వేషంలో ప్రియుడు పరీక్షకు హాజరయ్యాడు… ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Jan 29,2024 | 15:56

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రియురాలి కోసం ప్రియుడు అమ్మాయి వేషం వేయడం సినిమాల్లో చూస్తాం. ‘మేడమ్‌’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో చూసినట్టుగా.. రియల్‌గానూ ఓ సంఘటన…

నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 | 21:56

 పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…

సిఎం సొంత జిల్లాలో అసమ్మతి సెగ

Jan 29,2024 | 15:45

ఎమ్మెల్యే సుధాకు టికెట్‌ కేటాయిస్తే సహకరించమంటున్న నేతలు ఆమోదయోగ్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలి డిమాండ్‌ ప్రజాశక్తి -పోరుమామిళ్ల (కడప) : సిఎం సొంత జిల్లా కడపలోని…

నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి

Jan 29,2024 | 22:40

ఎన్నికల కమిషన్‌కు వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలు అనధికారికంగా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌…

స్పీకర్‌ విచారణకు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు

Jan 29,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే…

మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత..

Jan 29,2024 | 14:36

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్‌ హౌస్‌…

షర్మిల…రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు

Jan 29,2024 | 20:03

ఎమ్మెల్యే ఆదిమూలానిది రాజకీయ ఆత్మహత్య మీడియాతో మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాలుగో కృష్ణుడిగా కాంగ్రెస్‌ పార్టీలోకి…