లేటెస్ట్ న్యూస్

  • Home
  • సోనియా, రాహుల్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్‌..

లేటెస్ట్ న్యూస్

సోనియా, రాహుల్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్‌..

Dec 13,2023 | 16:37

ఢిల్లీ: తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి…

టీటీడీ నిధుల మళ్లింపుపై ఏపీ హైకోర్టు అభ్యంతరం

Dec 13,2023 | 15:41

తిరుమల : ఏపీ హైకోర్టు తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్‌ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.…

పాక్‌తో తొలి టెస్టు.. ఆసీస్‌ తుది జట్టు ప్రకటన

Dec 13,2023 | 15:54

పెర్త్‌: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. పెర్త్‌లో జరుగనున్న తొలి టెస్టుకు ఆసీస్ తమ తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్‌…

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Dec 13,2023 | 15:43

ప్రజాశక్తి-అమరావతి : ఎపి సిఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ…

డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్‌

Dec 13,2023 | 15:33

హైదరాబాద్‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి…

పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేసేలా మెట్రో : సీఎం రేవంత్‌

Dec 13,2023 | 15:26

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు…

18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌

Dec 13,2023 | 15:05

దరాబాద్‌ : శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…

జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది : త్రిప్తి డిమ్రీ

Dec 13,2023 | 15:13

  ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ…

తిరుమలలో తగ్గిన రద్దీ.. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Dec 13,2023 | 14:58

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు యాత్రికుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై యాత్రికుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం…