లేటెస్ట్ న్యూస్

  • Home
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

లేటెస్ట్ న్యూస్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

Apr 3,2024 | 17:08

హైదరాబాద్‌ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి భవన నిర్మాణ…

వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్

Apr 4,2024 | 11:57

కేరళ : కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన…

పింఛన్ల కోసం సచివాలయానికి కాలినడక 

Apr 3,2024 | 14:12

మధ్యాహ్నాం అయిన అందని పింఛన్ల  ప్రజాశక్తి-అరకులోయ రూరల్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో నేటి నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతాయని అధికారులు ఆదేశాల మేరకు జారీ చేశారు. అరకువేలి…

ఈసీకి, సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

Apr 3,2024 | 13:18

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్ దారులను సచివాలయం కు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని టీడీపీ పొలిట్…

కన్నతల్లిని పరుగెత్తించి కొట్టిన కొడుకు – చోద్యం చూసిన జనం..!

Apr 3,2024 | 12:12

ఉత్తరప్రదేశ్‌ : ఓ యువకుడు తన కన్నతల్లిని వెంబడించి పరుగెత్తించిమరీ కొట్టిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ లో జరిగింది. ఓ గుడి ఆవరణలో…

పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Apr 3,2024 | 11:39

హైదరాబాద్‌: డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వేసవి…

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Apr 3,2024 | 11:30

హైదరాబాద్‌: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ…

ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

Apr 4,2024 | 12:07

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…