లేటెస్ట్ న్యూస్

  • Home
  • అభివృద్ధి కోసం గెలిపించండి

లేటెస్ట్ న్యూస్

అభివృద్ధి కోసం గెలిపించండి

Apr 26,2024 | 16:33

ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్‌గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్‌గౌడ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 | 13:27

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…

3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

Apr 26,2024 | 13:16

అమరావతి : మే 3,4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. మే 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో…

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు : సిఎం వైఎస్‌ జగన్

Apr 26,2024 | 12:35

పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు.…

నీట మునిగి ముగ్గురు దుర్మరణం

Apr 26,2024 | 22:20

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెంటౌన్‌:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వేగవరం సమీపంలో ఎర్ర కాలువలో శుక్రవారం సాయంకాలం స్నానానికి దిగి ఇద్దరు మహిళలు, ఒక…

రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసిచ్చి వివరణ తీసుకోండి : పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు

Apr 26,2024 | 10:06

అమరావతి : టిటిడి మాజీ ప్రధానార్చకులు ఏవీ.రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌…

సిపిఎంకు ఓటేసి గెలిపిద్దాం : విశాఖ గిరిజనులు

Apr 26,2024 | 09:57

విశాఖ : పార్లమెంటరీ అభ్యర్థి పి.అప్పల నరసయ్యను అని గెలిపించాలని కోరుతూ …. సిపిఎం ఆధ్వర్యంలో అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొట్టెంకూడా, గొప్పలపాలెం, గుమ్మపంచాయతీ కళ్యాణగుమ్మి…