లేటెస్ట్ న్యూస్

  • Home
  • అభిమానులకు సూర్య విందు

లేటెస్ట్ న్యూస్

అభిమానులకు సూర్య విందు

Mar 4,2024 | 16:01

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ సూర్య తన అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. అభిమానుల కోసం ఎందుకు ప్రత్యేక విందు ఇచ్చారంటే.. గతేడాది డిసెంబర్‌లో మిగ్‌జాం…

ఫుట్‌బాల్‌ డబ్ల్యుఎస్‌ఎల్‌లో అలెస్సియా బృందం విజయం

Mar 4,2024 | 16:00

ఇంగ్లండ్  :    ఫుట్‌బాల్‌ వుమెన్స్‌ సూపర్‌ లీగ్‌ (డబ్ల్యుఎస్‌ఎల్‌)లో అలెస్సియా రుస్సో బృందం విజయం సాధించింది. నార్త్‌ లండన్‌ టోటెన్‌హామ్‌, ఆర్సెనల్‌కు బృందాలకు మధ్య ఆదివారం…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Mar 4,2024 | 15:44

ప్రజాశక్తి-తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్‌ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు…

మెక్సికో తదుపరి అధ్యక్షురాలి ఎన్నిక ప్రచారం విజయవంతం

Mar 4,2024 | 15:20

మెక్సికో సిటీ : మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న క్లాడియా షీన్‌బామ్‌ గత శుక్రవారం చేపట్టిన  ఎన్నికల ప్రచారం   విజయవంతమైంది.   సెంట్రల్‌ మెక్సికో సిటీలోని జకాలో…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Mar 4,2024 | 14:55

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…

సెల్‌ టవర్‌ ఎక్కి డీఎస్సీ అభ్యర్థి నిరసన

Mar 4,2024 | 14:26

ప్రజాశక్తి-గుంటూరు : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌లో మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా…

కర్ణాటకలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!

Mar 4,2024 | 13:32

కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు…

దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ పునరాలోచించాలి : శార్ధూల్‌

Mar 4,2024 | 12:59

భారత బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల వ్యవధితో 10 మ్యాచులు ఆడడం ఏ ఆటగాడికైనా ఇబ్బందిగానే…