లేటెస్ట్ న్యూస్

  • Home
  • మహిళపై అమానుషానికి పాల్పడిన సంగారెడ్డి యువకులు అరెస్టు

లేటెస్ట్ న్యూస్

మహిళపై అమానుషానికి పాల్పడిన సంగారెడ్డి యువకులు అరెస్టు

Apr 23,2024 | 10:01

మూసాపేట (హైదరాబాద్‌) : మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం…

ఎన్యూమరేషన్‌ నిర్వహించడం లేదు – ప్రజాశక్తి వార్తకు స్పందన

Apr 23,2024 | 21:13

ప్రజాశక్తి-సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) :సముద్ర వేట నిషేధ సమయంలో ఎన్యూమరేషన్‌కు సంబంధించి ‘పంచాయతీ సెక్రటరీ, వలంటీర్లతో ఎన్యూమరేషన్‌ చేయాలి’ అంటూ ప్రకాశం జిల్లా మత్స్యశాఖ నుంచి వెలువడిన…

20 రోజులు పరీక్షా కాలం

Apr 23,2024 | 08:36

బ్యాంకుల్లో లావాదేవీలపై ప్రత్యేక దృష్టి  రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌ ప్రజాశక్తి – ఏలూరు : బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు…

అసెంబ్లీకి నామినేషన్ల జోరు

Apr 23,2024 | 08:26

ప్రజాశక్తి- యంత్రాంగం : అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు సోమవారం జోరందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 28 నామినేషన్లు పడ్డాయి. శాసనసభ స్పీకర్‌, వైసిపి ఆమదాలవలస అభ్యర్థి తమ్మినేని సీతారాం,…

బాలిక గర్భవిచ్చిత్తికి సుప్రీం అనుమతి

Apr 23,2024 | 08:17

మానసిక, శారీరక శ్రేయస్సుకు అసాధారణ నిర్ణయం న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం సుప్రీంకోర్టు అనుమతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌…

సామరస్యంగా వ్యవహరించండి!

Apr 23,2024 | 07:55

కేంద్ర, రాష్ట్రాలకు మరోసారి సుప్రీం సూచన  కర్ణాటక కరువు పరిష్కారానికి వారం గడువు కావాలన్న కేంద్రం న్యూఢిల్లీ : ఫెడరల్‌ వ్యవస్థలో తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన…

ఎండు ద్రాక్ష ఎంతో మేలు

Apr 23,2024 | 05:48

ఎండు ద్రాక్షలో పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఏ, బీ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తరచూ తింటే…

ప్రజా సమస్యలే.. ఊపిరిగా : జొన్న శివశంకర్‌

Apr 23,2024 | 11:31

ప్రజాశక్తి – మంగళగిరి : ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా జొన్నా శివశంకరరావు పోటీ చేస్తున్నారు. పేద రైతు కుటుంబంలో 1955లో…

విశాఖలోనే సిఎం జగన్‌

Apr 23,2024 | 04:02

 నేడు తిరిగి బస్సు యాత్ర ప్రారంభం ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన బస్సు యాత్రకు విరామమిచ్చి విశాఖలోనే పూర్తిగా…