లేటెస్ట్ న్యూస్

  • Home
  • మంచిర్యాల తీవ్ర విషాదం.. ఉరేసుకొని తల్లి, కూతురు ఆత్మహత్య

లేటెస్ట్ న్యూస్

మంచిర్యాల తీవ్ర విషాదం.. ఉరేసుకొని తల్లి, కూతురు ఆత్మహత్య

Dec 27,2023 | 11:35

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని తల్లి ధనలక్ష్మి(36), కూతురు…

వృద్ధురాలుపై దాడి చేసిన జడ్పిటిసిపై చర్యలు తీసుకోండి

Dec 27,2023 | 11:42

ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర…

‘భారత్‌ న్యాయ్ యాత్ర ‘ చేపట్టనున్న రాహుల్‌ గాంధీ

Dec 27,2023 | 11:44

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరో సారి ‘భారత్‌ న్యారు యాత్ర ‘కు సిద్ధమయ్యారు. జనవరి 14 నుండి ‘మణిపూర్‌ టు ముంబయి’ వరకు…

భిక్షాటనతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Dec 27,2023 | 11:16

ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన…

మోడీ హఠావో – దేశ్‌కి బచావో : 30న మేధో మధనం సదస్సు

Dec 27,2023 | 10:58

భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మోడీ హఠావో..దేశ్‌కి బచావో …’నినాదంతో ఈ నెల 30న మేధోమధనం సదస్సు నిర్వహించాలని భారత రాజ్యాంగ…

విశాఖ కొమ్మాది కూడలిలో ఢీకొన్న ఐదు వాహనాలు

Dec 27,2023 | 10:33

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు…

 ఖేల్‌రత్న, అర్జున అవార్డులూ వెనక్కి- వినేశ్‌ పోగాట్‌

Dec 27,2023 | 09:51

న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నూతన కమిటీ, ఆఫీస్‌ బేరర్ల ఎన్నికను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ రద్దు చేసినా.. అథ్లెట్లు తమకు దక్కిన పతకాలను వెనక్కి ఇవ్వడం…

వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి : సిపిఎం

Dec 27,2023 | 09:45

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో…

5న ప్రేమకథ విడుదల

Dec 27,2023 | 09:00

కిశోర్‌ కెఎస్‌డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ జనవరి ఐదోతేదీన విడుదల కానుంది. టాంగా ప్రొడక్షన్‌ ఎల్‌ఎల్‌పీ, సినీ వ్యాలీ మూవీస్‌ సంయుక్తంగా…