కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం
యాదాద్రి (తెలంగాణ) : యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన…
యాదాద్రి (తెలంగాణ) : యాదాద్రిలోని ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్రమైన…
అమరావతి : టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ…
ఈ ఏడాదికి ముగిసిన వేలం ప్రక్రియ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 66,900 కోట్ల…
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…
న్యూఢిల్లీ : ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్ను నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్…
న్యూఢిల్లీ : అనేక కేసుల్లో బెయిల్ ఒక నిబంధన అని, కానీ ముందస్తు బెయిల్ మాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ న్యాయం అందకుండాపోవడానికి దారి…
న్యూఢిల్లీ : ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్పైన, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపైన ఢిల్లీ పోలీసులు శనివారం దాదాపు 8వేల పేజీలతో మొదటి చార్జిషీట్ దాఖలు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.