లేటెస్ట్ న్యూస్

  • Home
  • 7thDay: పోటెత్తిన అంగన్వాడీలు – సమ్మె ఉదృతం

లేటెస్ట్ న్యూస్

7thDay: పోటెత్తిన అంగన్వాడీలు – సమ్మె ఉదృతం

Dec 18,2023 | 22:31

ప్రజాశక్తి-యంత్రాంగం : 12వ తేదీ నుండి మొదలైన అంగన్‌వాడీల సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వంలో చలనం లేదు. చర్చించినా గ్రాట్యుటీ, మెరుగైన వేతనం…

లడఖ్‌లోని కార్గిల్‌లో భూకంపం

Dec 18,2023 | 17:17

న్యూఢిల్లీ   :   లడఖ్‌లోని కార్గిల్‌లో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Dec 18,2023 | 16:54

జలౌన్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి పికప్‌ వాహనాన్ని, ట్రక్కు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పదిమంది తీవ్ర…

యువగళం విజయోత్సవ సభకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Dec 18,2023 | 16:44

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న…

‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

Dec 18,2023 | 16:21

ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్‌ ఇండియా చిత్రంప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్‌: సీజ్‌ ఫైర్‌ రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది.…

రేపటి నుండి అమరావతి బాలోత్సవ్‌ – పిల్లల పండుగ 

Dec 18,2023 | 16:13

55 అంశాల్లో పోటీలకు ఏర్పాట్లు పోస్టర్‌ ఆవిష్కరణలో గౌరవాధ్యక్షులు చలవాది ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండగ ఈ నెల…

బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

Dec 18,2023 | 15:50

హైదరాబాద్‌ : బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులు పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద సుమోటోగా కేసు నమోదు చేసినట్లు…

పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

Dec 18,2023 | 15:46

  ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ…

తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవు

Dec 18,2023 | 15:35

 ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌ హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి…