లేటెస్ట్ న్యూస్

  • Home
  • విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

లేటెస్ట్ న్యూస్

విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

Jan 19,2024 | 15:58

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీలు, మోడల్‌, సాధారణ, ఎయిడెడ్‌, జనరల్‌ గురుకులాలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ…

వరుణ్‌తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌ : ‘మట్కా’ గ్లింప్స్‌ రిలీజ్‌

Jan 19,2024 | 16:11

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. శుక్రవారం వరుణ్‌ బర్త్‌డే (జనవరి 19) స్పెషల్‌గా చిత్రయూనిట్‌ గ్లింప్స్‌ని రిలీజ్‌ చేసింది. ఇందులో వరుణ్‌తేజ్‌…

దళిత బంధు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిరసన

Jan 19,2024 | 15:45

నల్లగొండ : దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్‌తో శుక్రవారం శాలి గౌరారం మండలానికి చెందిన దళిత బంధుకు లబ్ధిదారులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు…

కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదు :గద్దె రామ్మోహన్‌

Jan 19,2024 | 15:31

అమరావతి : కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు. అవినాష్‌ తో కలిసి తన మీద…

బేగంపేట లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం

Jan 19,2024 | 15:19

హైదరాబాద్‌: బేగంపేటలోని లైఫ్‌ స్టైల్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న ఓ సెలూన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…

తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే : మాజీ ఎంపి

Jan 19,2024 | 15:13

తెలంగాణ: కేటీఆర్‌ మాట్లాడిన తీరు బాగాలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి దావోస్‌ పోవడం తెలంగాణ కోసమే వెళ్ళారని తెలిపారు. మిమ్మల్ని అనేక రకాలుగా…

భారత్‌జోడో న్యాయ్ యాత్రపై కేసు

Jan 19,2024 | 15:19

గువహటి  :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదైంది. యాత్రతో పాటు నిర్వాహకులు కె.బి.బైజుపై కేసు నమోదు చేసినట్లు…

చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా..? : పెద్దిరెడ్డి

Jan 19,2024 | 14:58

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ.. టీడీపీ అధినేత…

విద్యుదాఘాతంతో నాయనమ్మ, మనవరాలు మృతి

Jan 19,2024 | 14:51

బాపట్ల : ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి గురైన మనవరాలిని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మఅతి చెందింది. చీరాల మండలం తోటవారిపాలెంలో…