లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘చంద్రబాబు’కి రక్తాభిషేకం

లేటెస్ట్ న్యూస్

‘చంద్రబాబు’కి రక్తాభిషేకం

Feb 18,2024 | 12:42

బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన  ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…

మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

Feb 18,2024 | 12:54

ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటిని ముట్టడించారు.…

మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణం

Feb 18,2024 | 12:15

సూర్యాపేట: సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం…

తెలంగాణ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు

Feb 18,2024 | 12:00

హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్‌ ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్‌లో ఉన్న శ్రీరాములు యాదవ్‌…

అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

Feb 18,2024 | 12:01

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక…

ఎడెక్స్‌ ఒప్పందం రద్దు చేయాలి

Feb 18,2024 | 11:32

 ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ కోర్సులు అందించేందుకు ఎడెక్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌…

పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు

Feb 18,2024 | 11:22

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల…

నేడు జట్టుతో కలవనున్న అశ్విన్‌..

Feb 18,2024 | 11:17

వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడోటెస్ట్‌ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. లంచ్‌…

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం.. క్రికెట్‌ దిగ్గజం కన్నుమూత

Feb 18,2024 | 11:04

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మ్యాచ్‌ రిఫరి మైక్‌ ప్రోక్టర్‌ (77) కన్నుమూశారు. గుండె సర్జరీ అనంతరం వచ్చే సమస్యల కారణంగా…