‘చంద్రబాబు’కి రక్తాభిషేకం
బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…
బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు.…
సూర్యాపేట: సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం…
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్లో ఉన్న శ్రీరాములు యాదవ్…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక…
ఎస్ఎఫ్ఐ డిమాండ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత విద్యలో ఆన్లైన్ కోర్సులు అందించేందుకు ఎడెక్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్…
ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్పై గుంటూరులో క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల…
వ్యక్తిగత కారణాలతో రాజ్కోట్లో జరుగుతున్న మూడోటెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ అశ్విన్ ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. లంచ్…
దక్షిణాఫ్రికా క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మ్యాచ్ రిఫరి మైక్ ప్రోక్టర్ (77) కన్నుమూశారు. గుండె సర్జరీ అనంతరం వచ్చే సమస్యల కారణంగా…