లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమలలో వడగళ్ల వాన

లేటెస్ట్ న్యూస్

తిరుమలలో వడగళ్ల వాన

May 4,2024 | 22:45

ప్రజాశక్తి -తిరుమల : వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20…

ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌లో రూ.205 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఇడి

May 4,2024 | 07:57

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్థులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్‌ ఐఎఎస్‌…

రాజ్‌భవన్‌లోకి ప్రవేశం నిషేధం!

May 4,2024 | 07:55

పోలీసులు, ఆర్థిక సహాయ మంత్రి రాకుండా బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశాలు కోల్‌కత్తా : రాష్ట్రంలో ఉన్న రాజ్‌భవన్‌లోకి పోలీసులు, రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా…

ఈ దేశపు కుమార్తెలు ఓడిపోయారు

May 4,2024 | 07:54

 బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి బిజెపి టిక్కెట్‌పై రెజ్లర్ల ఆవేదన  ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? సాక్షి మాలిక్‌  ఈ దేశ దౌర్భాగ్యం : బజరంగ్‌ పునియా న్యూఢిల్లీ :…

ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసిన టర్కీ

May 4,2024 | 07:53

అంకారా :   ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు టర్కీ శుక్రవారం ప్రకటించింది. గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభ పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్‌కు ఎగుమతులు,…

అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

May 4,2024 | 07:49

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ (70) లక్నోలోని ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3:40 గంటలకు తుదిశ్వాస విడిచారు.…

నిష్పక్షపాతంగా ఎన్నికలు

May 4,2024 | 07:45

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణించాలి : నితీష్‌ వ్యాస్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలు…

ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి

May 4,2024 | 07:40

వృద్ధుల వద్ద వసూలు చేసిన ఛార్జీలు ఇచ్చేయాలి   సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్‌ బ్యాంకు ఖాతాలో వేస్తామని…

నంద్యాల బరిలో గెలుపు గుర్రాలెవరు?

May 4,2024 | 04:09

 పార్లమెంటు బరిలో 31 మంది, అసెంబ్లీ పరిధిలో 140 మంది పోటీ ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో…