లేటెస్ట్ న్యూస్

  • Home
  • విశాఖ ఉక్కు జోలికొస్తే సహించం

లేటెస్ట్ న్యూస్

విశాఖ ఉక్కు జోలికొస్తే సహించం

Feb 2,2024 | 08:11

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలోని కూర్మన్నపాలెంలో…

ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Feb 2,2024 | 08:09

హైదరాబాద్‌: ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ…

విజయ్ తో ఎంతో అనుబంధం

Feb 1,2024 | 18:36

హీరో విజయ్ దేవరకొండతో తనకు ఎంతో అనుబంధం ఉందని హీరోయిన్‌ రష్మిక మందన్న చెప్పారు. తాజా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘విజయ్ నేనూ ఇద్దరం నటులుగా…

5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు

Feb 1,2024 | 18:33

వెట్రిమారన్‌ తెరకెక్కించిన ‘విడుదలై -1’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘విడుదలై-2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే థియేటర్‌ రిలీజ్‌ కన్నా ముందు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి…

‘యానిమల్‌ పార్క్‌’ కథ సిద్ధం

Feb 1,2024 | 18:32

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ప్రకటించిన ‘యానిమల్‌ పార్క్‌’కి కథ సిద్ధమైంది. ఈ స్క్రిప్ట్‌ పనిని…

తెలుగు నేపాలీ చిత్రంలో బ్రహ్మానందం

Feb 1,2024 | 18:30

బ్రహ్మానందం నటించిన తెలుగు నేపాలి మూవీ ‘హ్రశ్వ దీర్ఘ’ విడుదలకు సిద్ధమైంది. గురువారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌…

టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్ర రాబోతున్న #RC16 టీం

Feb 1,2024 | 18:00

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం- #RC16 కోసం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చి…

”అంబాజీపేట మ్యారేజి బ్యాండు”టీంను అభినందించిన విజయ్ దేవరకొండ

Feb 1,2024 | 17:44

సుహాస్ హీరోగా నటించిన సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని…

ఏపీలో ప్రభుత్వ సలహదారుల ఖర్చు రూ. 680 కోట్లు .. విచారణకు జనసేన డిమాండ్‌

Feb 1,2024 | 16:58

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహదారుల వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ ధనం వఅథా అవుతుందని జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. సుమారు 80 నుంచి…