లేటెస్ట్ న్యూస్

  • Home
  • బయోపిక్‌లో జ్యోతిక

లేటెస్ట్ న్యూస్

బయోపిక్‌లో జ్యోతిక

Apr 26,2024 | 19:05

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాంత్‌’. ఇది తెలుగువాడి బయోపిక్‌. అంధుడైన శ్రీకాంత్‌ బల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు.…

తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా జై హనుమాన్‌

Apr 26,2024 | 17:48

డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్‌ పూర్తి చేసుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో…

లోతా రామారావును గెలిపించాలి

Apr 26,2024 | 17:05

ప్రజాశక్తి-విఆర్‌పురం ఇండియా కూటమి తరపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతా రామారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు…

అభివృద్ధి కోసం గెలిపించండి

Apr 26,2024 | 16:33

ఒంగోలు పార్లమెంట్‌ స్వతంత్ర అభ్యర్థి జెవి మోహన్‌గౌడ్ ఒంగోలు : ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సామాజికవేత్త జెవి మోహన్‌గౌడ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 | 13:27

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…

3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

Apr 26,2024 | 13:16

అమరావతి : మే 3,4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. మే 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో…

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు : సిఎం వైఎస్‌ జగన్

Apr 26,2024 | 12:35

పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు.…